సీపీఎం సీనియర్ నాయకురాలు లింగమ్మ మృతి

14475చూసినవారు
సీపీఎం సీనియర్ నాయకురాలు లింగమ్మ మృతి
నల్గొండలోని 3వ వార్డు ఎస్టీ కాలనీకి చెందిన సీపీఎం సీనియర్ నాయకురాలు రుద్రాక్షి లింగమ్మ అర్ధరాత్రి అనారోగ్యంతో మరణించారు. నేడు వారి పార్థివ దేహానికి సీపీఎం జిల్లా కార్య దర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పూలమాల వేసి, ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ హాశం, సలీం, దండంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.