ఉద్యోగుల సమస్యల సాధనకు ఐక్యంగా ఉద్యమిస్తాం

73చూసినవారు
ఉద్యోగుల సమస్యల సాధనకు ఐక్యంగా ఉద్యమిస్తాం
ఉద్యోగుల సమస్యల సాధనకు ఐక్యంగా ఉద్యమిస్తామని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం నల్గొండలోని జెడ్పీ సమావేశ మందిరంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు, నూతన పిఆర్సి, సిపిఎస్ రద్దు అంశాల పైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్