కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన దీక్షిత్ నాయక్

83చూసినవారు
కరాటేలో గోల్డ్ మెడల్ సాధించిన దీక్షిత్ నాయక్
తుంగతుర్తి మండలం కేంద్రంలోని శ్రీ విద్యా భారతి పాఠశాలలో 4వ నాలుగో తరగతి చదువుతున్న లాకావత్ సాయి దీక్షిత్ నాయక్ 22వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో సత్తా చాటాడు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో సాయి దీక్షిత్ నాయక్ గోల్డ్ మెడల్ సాధించాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. మల్లయ్య మరియు ఉపాధ్యా బృందం సాయి దీక్షిత్ నాయక్ ను అభినందించారు.

సంబంధిత పోస్ట్