పిల్లలమర్రిలో తొలి ఏకాదశి పూజలు

61చూసినవారు
పిల్లలమర్రిలో తొలి ఏకాదశి పూజలు
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు బుధవారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంవత్సరంలో తొలి పండగ ప్రారంభం సందర్భంగా ఆలయంలో ఉన్నటువంటి దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించి తదుపరి ప్రత్యేక అలంకారణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్