ఘనంగా ముగిసిన శ్రీ వారాహి దేవి నవరాత్రి ఉత్సవాలు

62చూసినవారు
శ్రీవారాహి నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు సోమవారం ఘనంగా ముగిసాయి. పిల్లలమర్రిలో ఉన్న శివాలయంలో గణాధిపతి పూజ, ప్రధాన కలశార్చన, శ్రీ చక్ర దేవతకు అభిషేకము, మహిళా భక్తులచే కుంకుమార్చన , విశేష అలంకరణ అనంతరం నీరాజన మంత్రపుష్పం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్