శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు

56చూసినవారు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శివాలయం శ్రీ మహాదేవనామేశ్వర స్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు సోమవారం పురస్కరించుకొని పరమశివునికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ధూప సేవలు, నక్షత్ర హారతి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్