తెలంగాణ రాష్ట్ర లంబాడి ఐక్య వేదిక అధ్యక్షులుగా భూక్యా పరదేశ్

574చూసినవారు
తెలంగాణ రాష్ట్ర లంబాడి ఐక్య వేదిక అధ్యక్షులుగా భూక్యా పరదేశ్
తెలంగాణ రాష్ట్ర లంబాడి ఐక్య వేదిక సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా తిరుమలగిరి మండలము ఈదుల పర్రే తండాకు చెందిన భూక్యా పరదేశ్ నాయక్, జిల్లా కన్వీనర్ గా తుంగతుర్తి మండలము సూర్యా నాయక్ తండా గ్రామ పంచాయితీకు చెందిన లాకవత్ రమేష్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. లంబాడి ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. రాజకుమార్ జాదవ్ ఆదేనుసారం భుధవారం ఈ ఎన్నికలను నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్