తుంగతుర్తి ప్రాంతంలో మూడు నెలల్లో అభివృద్ధి జరిగింది

587చూసినవారు
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో ఆదివారం రోజు స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని తుంగతుర్తి ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. తుంగతుర్తి ప్రాంతంలో ఇప్పటికీ యాసంగి వరి పంట సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్