పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్

1554చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో ఎండిన పంట పొలాలను ఆదివారం రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. నీరు అందక పంటలు ఎండిపోయినాయి అని రైతులు కేసీఆర్ కు తెలిపారు. తమను ఆదుకోవాలని విన్నవించారు. రైతుల పక్షాన అండగా నిలబడి పోరాడుతామని కెసిఆర్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్