కొండగట్టు ఆలయ ఉద్యోగి సస్పెన్షన్

58చూసినవారు
కొండగట్టు ఆలయ ఉద్యోగి సస్పెన్షన్
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయ ఉద్యోగిని సస్పెండ్ చేసిన‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. నిత్యాన్నదాన సత్రంలో బియ్యాన్ని అలయ ఉద్యోగి రాములు దొంగిలించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈనెల 9న సాయంత్రం అన్నదాన సత్రం నుండి బియ్యం, నిత్యావసర సరుకులు ఆటోలో బయటికి తరలించినట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన అధికారులు నిజం అని తేలడంతో రాములును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈవో రామకృష్ణారావు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్