ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం

1042చూసినవారు
ఉత్కంఠ పోరులో డీకే అరుణ విజయం
మహబూబ్ నగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందారు. కాంగ్రెస్-బీజేపీ మధ్య పోటా పోటీ పోరు జరిగింది. చివరికి డీకే అరుణ తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి వంశీపై 3 వేల ఓట్ల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్