ఫ్యాన్‌తో శ‌వ‌యాత్ర చేసిన టీడీపీ అభిమానులు(వీడియో)

21197చూసినవారు
ఏపీ ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజయం సాధించింది. ఈ క్ర‌మంలో టీడీపీ-జన‌సేన‌-బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాల్లో మునిగారు. అటు వైసీపీ కార్య‌ల‌యాలు వెల‌వెల‌బోతున్నాయి. కాగా, కొంద‌రు వైసీపీ సింబ‌ల్ అయిన ఫ్యాన్‌తో శ‌వ‌యాత్ర నిర్వ‌హించారు. పాడెపై ఫ్యాన్‌ను ఉంచి ఊరేగింపు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్