ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ

65చూసినవారు
ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీల భేటీ
ప్రధాని నరేంద్ర మోదీని టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇవాళ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం 16 మంది టీడీపీ ఎంపీలు మోదీతో భేటీ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్