పుణే చేరుకున్న టీమిండియా! (వీడియో)

73చూసినవారు
IND vs NZ మధ్య జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. దీంత రెండో టెస్ట్ మ్యాచు కోసం టీం ఇండియా జట్టు పూణే చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు 2వ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లేదా డ్రా చేసుకోవాలి. ఈ మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌ గెలిస్తే సిరీస్‌ పర్యటక జట్టుకే దక్కుతుంది. కాలికి గాయం కారణంగా ఈ మ్యాచుకు పంత్ దూరం కానున్నట్లు తెలిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్