నేడు విశాఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

4458చూసినవారు
నేడు విశాఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏపీలోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విశాఖ కృష్ణా మైదానంలో జరిగే బహిరంగ సభలో రేవంత్ పాల్గొంటారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉక్కు డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపారు. ఈ సభలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ఇతర నేతలు పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్