టీడీపీలో చేరిన బైరెడ్డి

441383చూసినవారు
టీడీపీలో చేరిన బైరెడ్డి
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు, బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి టీడీపీ పార్టీలో చేశారు. విజయవాడలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే బైరెడ్డి శబరికి నంద్యాల పార్లమెంట్ టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. బైరెడ్డి చేరికతో ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీకి పూర్వ వైభవం రానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్