టీటీడీ, పోర్టుల్లో తెలంగాణ వాటా కోర‌డం ఆందోళ‌న‌క‌రం: బొత్స

68చూసినవారు
టీటీడీ, పోర్టుల్లో తెలంగాణ వాటా కోర‌డం ఆందోళ‌న‌క‌రం: బొత్స
ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డిల భేటీపై మాజీ మంత్రి బోత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. "పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సీఎంల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుంది." అని బొత్స ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్