కంటోన్మెంట్ బై పోల్ లో
కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో ఉంది. నిజామాబాద్ లో
బీజేపీ అభ్యర్థి అరవింద్ లీడ్ లో ఉన్నారు. నిజామాబాద్ లో
బీజేపీ అభ్యర్థి అరవింద్ 26,000 ఓట్ల లీడ్ లో ఉన్నారు. నల్గొండలో
కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి భారీ ఆధిక్యం ఉంది. వరంగల్ ఫస్ట్ రౌండ్ లో
కాంగ్రెస్ అభ్యర్థి కావ్య 8000 లీడ్ లో ఉన్నారు.