తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. JNTUHలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు ఫలితాలు విడుదల చేశారు. జూన్ 10 నుంచి 13 వరకు పరీక్షలు నిర్వహించగా.. 4 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 20,626 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఫలితాల కోసం: https://pgecet.tsche.ac.in/TSPGECET/PGECET_Rank_Card_24RC.aspx