ఆ బాధ్యత మీపైనే ఉంది: ప్రధాని మోదీ

553చూసినవారు
ఆ బాధ్యత మీపైనే ఉంది: ప్రధాని మోదీ
ఓటే అతిపెద్ద శక్తి అని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని నూతన ఓటర్లతో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. 2047లోగా దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా సువర్ణాక్షరాలతో లిఖించే గొప్ప అవకాశం మీకొచ్చిందని, ఆ బాధ్యత మీపై ఉందని పేర్కొన్నారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పడినప్పుడే దేశానికి అవసరమైన పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చని, అందుకోసం అందరూ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు.

సంబంధిత పోస్ట్