ఆ సర్వే అక్షరాలా నిజమైంది!

13986చూసినవారు
ఆ సర్వే అక్షరాలా నిజమైంది!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలను మించి టీడీపీ, జనసేన, బీజేపీజేపీ కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఏపీలో ఫలితాలను కేకే సర్వే సంస్థ కరెక్ట్‌గా అంచనా వేసింది. ఏపీలో జనసేన 21, బీజేపీ 7, టీడీపీ 133, వైసీపీ 14 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. ప్రస్తుతం అవే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వేను వైసీపీ నిన్నటి వరకు ట్రోల్ చేసింది. ఆ సర్వే ఫలితాలే ప్రస్తుతం నిజమయ్యాయి.

సంబంధిత పోస్ట్