గొర్రెపై కేసు.. విభిన్నంగా సుహాస్ 'గొర్రె పురాణం' ట్రైలర్ (వీడియో)

66చూసినవారు
విభిన్న కథాంశాలతో, మంచి పేరు వచ్చే పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సుహాస్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. సెప్టెంబర్‌ 20న ఈచిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఒక గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఒక గొర్రె వల్ల గొడవలు మొదలు కావడం.. దానిపై కేసు పెట్టి జైల్లో పెట్టడం వంటి అంశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

సంబంధిత పోస్ట్