క్రికెట్ జట్టు కెప్టెన్ మృతి

366228చూసినవారు
క్రికెట్ జట్టు కెప్టెన్ మృతి
పాపువా న్యూ గినియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ కాయా అరువా (33) మృతి చెందారు. 2019 T20WC క్వాలిఫయర్, 2021 WC క్వాలిఫయర్ టోర్నీల్లో కెప్టెన్‌గా జట్టును నడిపించారు. లెప్టార్మ్ స్పిన్నర్ అయిన అరువాకు బ్యాటింగ్‌లోనూ మంచి రికార్డు ఉంది. టీ20ల్లో ఆమె 59 వికెట్లు, 341 రన్స్ చేశారు. PNG తరపున అత్యధిక వికెట్ల రికార్డు ఆమె పేరిటే ఉంది. జపాన్‌పై 5/7తో T20 చరిత్రలోనే రెండో ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చారు.

సంబంధిత పోస్ట్