కళ్లకురిచి మద్యం కేసులో 63కి చేరిన మృతుల సంఖ్య

84చూసినవారు
కళ్లకురిచి మద్యం కేసులో 63కి చేరిన మృతుల సంఖ్య
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 63కి చేరింది. జూన్ 18న రాష్ట్రంలోని కరుణాపురం గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన తర్వాత కల్తీ మద్యం తాగి 225 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 74 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా, 63 మంది మరణించారు. ఇంకా మరో 88 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్