భార్య తల నరికి.. ముక్కలుగా నరికిన వ్యక్తి

60చూసినవారు
భార్య తల నరికి.. ముక్కలుగా నరికిన వ్యక్తి
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తుమకూరు జిల్లాలోని హోస్పేట్ గ్రామంలో నివసించే శివరామ్ తన భార్య పుష్పను హతమార్చి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. సోమవారం రాత్రి చిన్న గొడవ కావడంతో ఆవేశంలో శివరామ్‌ తన భార్య తలను నరికాడు. ఆ తర్వాత వంటగదిలో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేశారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్