మూడు రోజుల్లోనే మనిషిని చంపే వైరస్.. జాగ్రత్త..!!

61107చూసినవారు
మూడు రోజుల్లోనే మనిషిని చంపే వైరస్.. జాగ్రత్త..!!
కోవిడ్ విధ్వంసం మరవక ముందే.. చైనా ల్యాబుల్లో మరో ప్రమాదకర వైరస్ పై పరిశోధనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హెబీ మెడికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఎబోలాను పోలిన వైరస్‌ను తయారు చేశారు. కేవలం 3 రోజుల్లో ఇది మనిషి మరణాన్ని శాసిస్తుందట. ఎబోలా వైరస్ భవిష్యత్తులో ఎంత ప్రమాదకరంగా మారుతుంది. అలా మారితే ఎలా ఎదుర్కోవాలి వంటి విషయాలపై అధ్యయనం చేయడానికి ఈ వైరస్‌ను సృష్టించారు. పొరపాటున ఈ వైరస్ బయటకు వస్తే కలిగే పరిణామాలు ఊహకు అందవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్