తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా MLC అభ్యర్థులుగా కోదండరాం, అమ
ీర్ అలీఖాన్ పేర్లను ఆమోదించింది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో వీరిని ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కాసేపట్లో గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. ఇటీవల వీరి నియామకంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో గవర్నర్ కు మరోసారి ప్రభుత్వం సిఫారసు చేయనుంది.