ఇవాళ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీఏ నేతలు

64చూసినవారు
ఇవాళ రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీఏ నేతలు
ఢిల్లీలో ఇవాళ రాత్రి 7 గంటలకు ఎన్డీఏ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతికి లేఖ ఇవ్వనున్న ఎన్డీఏ నేతలు భావిస్తున్నారు. ఎల్లుండి సా.6 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేననున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్