వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి: పవన్ కళ్యాణ్

77చూసినవారు
వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి: పవన్ కళ్యాణ్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే జనసేన అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీఫామ్ లు అందజేశారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వలసలు లేని, పస్తులు లేని వికసిత ఏపీ ఏర్పాటు మనందరి బాధ్యత అని, విద్య, ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి కంకణబద్ధులై తాము పని చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్