వైసీపీ పాలనతో రాష్ట్రం దివాలా.. డబ్బులు లేని పరిస్థితి: చంద్రబాబు

596చూసినవారు
వైసీపీ పాలనతో రాష్ట్రం దివాలా.. డబ్బులు లేని పరిస్థితి: చంద్రబాబు
అనకాపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని.. డబ్బుల్లేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించినట్లు సీఎం తెలిపారు. భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని చంద్రబాబు అన్నారు. ప్రజలు నిలవాలి.. రాష్ట్రం నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రం నిలదొక్కుకునేందుకు తన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్