మరో ఐదు రోజుల్లో మండిపోనున్న ఎండలు

57చూసినవారు
మరో ఐదు రోజుల్లో మండిపోనున్న ఎండలు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. ఇక సోమవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి సుమారు 4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్