2025 నాటికి 2.5 లక్షలకు తగ్గించాలనే లక్ష్యం

57చూసినవారు
2025 నాటికి 2.5 లక్షలకు తగ్గించాలనే లక్ష్యం
2004 లో 21 లక్షల మంది చనిపోగా.. 2023 లో 6.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 2025 నాటికి ఈ సంఖ్యను 2.5 లక్షలకు తగ్గించాలని ప్రపంచ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎయిడ్స్‌ నివారణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఊహించిన స్థాయిలో ఫలితాలు దక్కిడం లేదు. దీని నిర్మూలనకు పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరప్‌, మధ్య ఆసియా, లాటిన్‌ అమెరికా లాంటి దేశాలు నిధులు కేటాయిస్తున్నా.. కొత్త అంటువ్యాధులు పుట్టుకొస్తున్నాయని ఐకాస పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్