విపక్ష కూటమి ఓటు బ్యాంక్
రాజకీయం చేస్తోందని ప్రధాని
మోదీ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలో ప్రధాని మాట్లాడారు. 70 ఏళ్లుగా హిందువులు, ముస్లింలు అంటూ విభజించి
రాజకీయం చేశారని విపక్షాలపై మండిపడ్డారు. దేశమంతా ఇప్పుడు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మూడోసారి
బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని
మోదీ ధీమా వ్యక్తం చేశారు.