చనిపోయిన 11 నిమిషాల తర్వాత బతికిన మహిళ.. స్వర్గం, నరకం చూసిందట

81చూసినవారు
చనిపోయిన 11 నిమిషాల తర్వాత బతికిన మహిళ.. స్వర్గం, నరకం చూసిందట
అమెరికాలో ఓ మహిళ వైద్యపరంగా చనిపోయి, 11 నిమిషాల తర్వాత మళ్లీ బతికినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ సమయంలో సదరు మహిళ తాను దేవుడిని కలిశానని, స్వర్గంతో పాటు నరకాన్ని కూడా చూశానని చెప్పటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్వర్గంలో సువాసనతో కూడిన అందమైన పూలు సంగీతానికి నృత్యం చేశాయని తెలిపింది. కుళ్లిన మాంసం వాసన, ప్రజల అరుపులతో నరకం భయంకరంగా ఉందని తెలిపింది. ఈ విషయం గురించి ఆ మహిళ భర్త డానీ తాజాగా ఒక షోలో వెల్లడించారు.

సంబంధిత పోస్ట్