త్వరలో అక్కడ ఉపఎన్నిక జరుగుతుంది: KTR

77చూసినవారు
త్వరలో అక్కడ ఉపఎన్నిక జరుగుతుంది: KTR
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పార్టీని వదిలి వెళ్లినవారు కొంతమంది తిరిగి మళ్లీ వస్తామని చెబుతున్నారు. అందులో మంచివాళ్లను తిరిగి చేర్చుకునే విషయం ఆలోచిస్తాం. అరికెపూడి గాంధీ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. త్వరలో శేరిలింగంపల్లిలో ఉపఎన్నిక జరుగుతుంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్