తెలంగాణ బరిలో ఉన్నది వీరే!

54చూసినవారు
తెలంగాణ బరిలో ఉన్నది వీరే!
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి అత్యధికంగా 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 12 మంది పోటీలో నిలిచారు. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

సంబంధిత పోస్ట్