ఒకే మ్యాచ్‌లో మూడు సూప‌ర్ ఓవ‌ర్లు.. క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి!

66చూసినవారు
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. భారత క్రికెట్ చ‌రిత్ర‌లోనే తొలిసారి మూడు సూప‌ర్ ఓవ‌ర్ల త‌రువాత ఫ‌లితం తేలిన మ్యాచ్‌గా నిలిచింది. ఈ ట్రోఫీలో భాగంగా హుబ్లీ టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ ఫలితం మూడు సూపర్ ఓవర్లతో తేలింది. చివరకు ఈ మ్యాచ్‌లో హుబ్లీ టైగర్స్ విజయం సాధించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్