కాల్వలో పడి ముగ్గురు యువకులు గల్లంతు

73చూసినవారు
కాల్వలో పడి ముగ్గురు యువకులు గల్లంతు
శివరాత్రి పర్వదినాన నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో ఎస్సారెస్సీ లక్ష్మీ కాల్వలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాలుగా గుర్తించారు. వీరంతా జక్రాన్ పల్లి గన్యతండా వాసులుగా గుర్తించారు. యువకుల కోసం స్థానికులు, అధికారులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్