PMFME పథకం ద్వారా రూ. 10 లక్షలు పొందండి

83చూసినవారు
PMFME పథకం ద్వారా రూ. 10 లక్షలు పొందండి
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు 2020 జూన్ 29న PMFME పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారు రూ.10 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ప్రభుత్వం నుంచి 35 % సబ్సిడీ లభిస్తుంది.. అంటే రూ.3.15 లక్షల లోన్ మాఫీ అవుతుంది. లబ్ధిదారులు రూ. 6.85 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ లింక్ https://pmfme.mofpi.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్