ఇవాళ అఖిల పక్ష భేటీ

58చూసినవారు
ఇవాళ అఖిల పక్ష భేటీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశానికి కేంద్రప్రభుత్వం పిలుపునిచ్చింది. రాజ్యసభ, లోక్‌సభల్లోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని ప్రధాని కమిటీ రూమ్‌లో జూలై 21న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలకు లోబడి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆగస్ట్ 12న ముగిసే అవకాశముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్