నేడు నరసింహ స్వామి జయంతి

85చూసినవారు
నేడు నరసింహ స్వామి జయంతి
హిందువులు ప్రతి ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి తిథి రోజున నరసింహ స్వామి జయంతిని జరుపుకుంటారు. ఇవాళ సాయంత్రం 5:39 గంటలకు చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. బుధవారం సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో స్వామి వారిని పూజించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, వినయం, విధేయత పెరుగుతుందని చెబుతారు. అలాగే సామర్థ్యం మేరకు పేదలకు అన్నదానం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయని నమ్ముతారు.

సంబంధిత పోస్ట్