కేజ్రీవాల్‌ కోసం రేపు ఢిల్లీలో 'ఇండియా' భారీ సభ

66చూసినవారు
కేజ్రీవాల్‌ కోసం రేపు ఢిల్లీలో 'ఇండియా' భారీ సభ
కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ సభకు పోలీసు అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతులు మంజూరు చేయగా.. 'తాన్‌షాహీ హఠావో-లోక్‌తంత్ర బచావో' అనే నినాదంతో ఈ సభను నిర్వహిస్తామని కూటమి నేతలు తెలిపారు. దీనికి విపక్ష కూటమి అగ్రనేత రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఎంపీ ఒబ్రెయిన్ సహా పలువురు ప్రముఖులు సభకు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్