TS: భార్య, వదిన గొంతు కోసేశాడు (వీడియో)

214281చూసినవారు
తెలంగాణలో రోజురోజుకి దారుణాలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తింది. కోపంతో ఊగిపోయిన భర్త నాగార్జున.. భార్య నాగలక్ష్మి గొంతును కోసేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వదిన స్వరూప గొంతు కూడా కోసేశాడు. నిందితుడు నాగార్జునను బంధువులు పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్