టీటీడీ సంచలనం.. శ్రీవారి నైవేద్యంలో అవి రద్దు..!

68చూసినవారు
టీటీడీ సంచలనం.. శ్రీవారి నైవేద్యంలో అవి రద్దు..!
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివాన‌గా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ పరిణామాల నేప‌థ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీవారి అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యి, బెల్లం, బియ్యం వంటి గో ఆధారిత ముడి సరుకులను రద్దు చేసింది. ఇది తాత్కాలికమేనని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్