పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో ఇద్దరు మృతి

28719చూసినవారు
పోలింగ్ కేంద్రంలో గుండెపోటుతో ఇద్దరు మృతి
ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురంకు చెందిన కాశి వెంకటేశ్వరరావు (54), పేరాయి గూడెంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ (42) గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.

సంబంధిత పోస్ట్