అండర్-19 డబ్ల్యుసి : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

65చూసినవారు
అండర్-19 డబ్ల్యుసి : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
అండర్-19 ప్రపంచకప్ సూపర్ సిక్స్ లో భాగంగా నేపాల్ తో తలపడుతున్న భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ జట్టు వివరాలు: ఆదర్ష్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్ (సి), ప్రియాన్షు మోలియా, సచిన్ దాస్, అరవెల్లీ అవనిష్ (డబ్ల్యూ), మురుగన్ అభిషేక్, రాజ్ లింబాని, సౌమి పండి, ఆరాధ్య శుక్లా.

సంబంధిత పోస్ట్