భార్యకు శిరోముండనం చేసి ఊరంతా తిప్పిన భర్త

65చూసినవారు
భార్యకు శిరోముండనం చేసి ఊరంతా తిప్పిన భర్త
తూర్పు గోదావరి జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. పెదకొండేపూడిలో ఓ వ్యక్తి తన భార్యకు శిరోముండనం చేయించాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇష్టం లేదంటూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. భార్యకు శిరోముండనం చేసిన భర్త కర్రి అభిరామ్‌ ఊరంతా తిప్పిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్