తెలుగు రాష్ట్రాల CMల సమావేశంపై వెంకయ్యనాయుడు స్పందన

80చూసినవారు
తెలుగు రాష్ట్రాల CMల సమావేశంపై వెంకయ్యనాయుడు స్పందన
తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కావడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాల పరిష్కారమే లక్ష్యంగా వీరిద్దరూ భేటీ కావడం శుభపరిణామం అని అభివర్ణించారు. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృత అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్