VIDEO: హోటల్స్లో బూజు పట్టిన మాంసం
By Shashi kumar 76చూసినవారువరంగల్, హన్మకొండ హోటల్స్లో బూజు పట్టిన మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. హోటళ్లు నాణ్యత పాటించడం లేదని.. హానికమైన రంగులు, రసాయనాలు ఉపయోగిస్తున్నట్టు తేల్చారు. పట్టణంలోని అశోకా హోటల్, శ్రేయ హోటల్, అరణ్య హోటల్పై కేసులు నమోదు చేశారు.