VIDEO:పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీల ఆందోళన

79చూసినవారు
ప్రొటెం స్పీకర్ ఎంపికలో BJP తీరును విపక్షాలు ఖండించాయి. 18వ లోక్‌సభ సమావేశాల సందర్భంగా సోమవారం పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద రాజ్యాంగ ప్రతులతో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. 8 సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేశ్‌ను కాకుండా 7 సార్లు గెలిచిన BJP ఎంపీ భర్తృహరిని ప్రొటెం స్పీకర్ చేయడాన్ని తప్పుబట్టారు. నిరసనలో సోనియా, ఖర్గే, రాహుల్, విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్